14/09/2026
•వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు
•మచిలీపట్నం సాగరతీరం గణపతి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా మంగినపూడి బీచ్లో సుమారు 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు
•తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది
•ఏపీ టెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు
•తిరుమల తిరుపతి దేవస్థానానికి అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సుల్లో 15 బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/Z8ATg