22/06/2021
మన జి.భీమవరం గ్రామంలో , కొత్తగా నిర్మించిన రామాలయంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తేది 22.06.2021 నుంచి 24.06.2021 వరకు జరుగును. కావున భక్తులకు ఇదే ఆహ్వానం.
జై శ్రీరామ్ 🕉️🙏