04/01/2020
నాచారం బీజేపీ ఆధ్వర్యములో నిన్న , నేడు , కరోనా సందర్భముగా లాక్ డౌన్ నేపద్యములో మన ప్రధాని నరేంద్ర మోడీ. మాటకు కట్టుబడి ఇంటికి పరిమితమైన చాలా పేద వారికి మన వంతు సహాయముగా నిన్న నేడు బియ్యం కూరగాయలు పంపిణి చేయడం జరిగినది ఈ కార్యక్రమములో నిజమైన అవసరమున్న చాలా మందిని గుర్తించిన మా డివిజన్ బీజేపీ సభ్యులు కే.నవీన్ కుమార్ , రాఘవేంద్ర రెడ్డి భూపతియాదవ్ , లోకేష్ , రాకేష్ , రాజు , రాజిరెడ్డి , వెంకట్ రెడ్డి Buddasai గార్లకు ప్రత్యేక ధన్యవాదములు ,