24/10/2025
పార్టీ అధ్యక్షులు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గం 77వ వార్డు అధ్యక్షుడు గా మద్ది శ్రీనివాస్ రావు గారిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్యులు చోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ కురసాల కన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
ఇట్లు
మద్ది శ్రీను యువసేన
Team MSR 🇸🇱🇸🇱🇸🇱