యేదుపాటి రామయ్య యూత్

యేదుపాటి రామయ్య యూత్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం.

Chiru and Balayya in one frame. How many are waiting for combo in big screen 🔥
26/02/2026

Chiru and Balayya in one frame. How many are waiting for combo in big screen 🔥

👉  కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం• రాజధాని అమరాతి నగరాన్ని ...
19/12/2025

👉 కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

• రాజధాని అమరాతి నగరాన్ని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్వర్క్ ను కలపాలని కోరిన ముఖ్యమంత్రి
• జాతీయ రహదారి నెట్వర్క్ ను బలోపేతం చేయటంలో నితిన్ గడ్కరీ కృషిని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• వివిధ ప్రాంతాల కనెక్టివిటీతో పాటు ఆర్ధిక ప్రగతికి సూచికగా జాతీయ రహదారులు నిలిచాయని పేర్కొన్న ముఖ్యమంత్రి
• గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి అవుతున్న అమరావతిని జాతీయ రహదారులతో ప్రత్యక్ష, పరోక్ష నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరిన సీఎం
• కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని కోరిన సీఎం
• 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు వద్ద మూడు కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందని తెలిపిన సీఎం
• విజయవాడ- హైదరాబాద్, చెన్నై- కోల్ కతా సహా తీరప్రాంత రోడ్ కారిడార్ తో అమరావతిని ఈ వంతెన అనుసంధానిస్తుందన్న ముఖ్యమంత్రి
• హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే హై-స్పీడ్ యాక్సెస్‌ కలిగిస్తుందన్న ముఖ్యమంత్రి
• నగరాల మధ్య కనెక్టివిటీతో పాటు ప్రజలకు ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని స్పష్టం చేసిన సీఎం
• అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్‌లో మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్‌గా మారుస్తుందని వెల్లడి.
• ఒక ప్రధాన నదిపై నిర్మించే ఈ 6 లేన్ ఐకానిక్ బ్రిడ్జిని జాతీయ రహదారుల సంస్థ చేపట్టేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి
• ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలకమైన ప్రాజెక్టుగా 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు

12/12/2025

When vision meets commitment, moments like Cognizant in Vizag become reality.

12/12/2025

విశాఖకి కాగ్నిజెంట్ ఎలా వచ్చిందంటే.. జనవరి నెలలో దావోస్ లో, మమ్మల్ని మంత్రి లోకేష్ కలిసారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మాకు సమయం కావాలని అడిగితే, కుదరదు ఇప్పుడే చెప్పండి, మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే క్లియర్ చేస్తామని చెప్పి, గంటన్నరలో మాతో విశాఖలో పెట్టుబడికి ఒప్పించారు. ఇక్కడితో అయిపోలేదు, వచ్చే దావోస్ నాటికి, కాగ్నిజెంట్ విశాఖలో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. లోకేష్ గారికి హామీ ఇచ్చినట్టే, నెల ముందే మేము విశాఖలో కాగ్నిజెంట్ మొదలు పెట్టాం : Surya Gummadi - President, Cognizant Americas

భారీ & మధ్య తరహా పరిశ్రమలకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2059.19 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.113...
12/12/2025

భారీ & మధ్య తరహా పరిశ్రమలకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2059.19 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.1135.55 కోట్లను ఇచ్చింది. మరి జగన్ ఐదేళ్ళలో ఎంత ఇచ్చాడో తెలుసా? కేవలం రూ.632.14 కోట్లు. అందుకే జగన్ హయాంలో పరిశ్రమలు అల్లాడి పోయాయి.

స్పీడ్ అంటే ఇది.. దావోస్ వెళ్లి ఏమి సాధించారు అనే వారికి సమాధానం.  జనవరి 23న దావోస్ లో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో మంత్రి ...
12/12/2025

స్పీడ్ అంటే ఇది.. దావోస్ వెళ్లి ఏమి సాధించారు అనే వారికి సమాధానం. జనవరి 23న దావోస్ లో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు...జూన్ 25న విశాఖలో పెట్టుబడి పెడుతున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది.. డిసెంబర్ 12న (ఈ రోజు), కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. రుషికొండ ఐటీ పార్క్ హిల్-2పై మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి సీటింగ్ కెపాసిటీతో క్యాంపస్ ప్రారంభం అవుతుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. రూ.1,583 కోట్ల పెట్టుబడితో, 8వేల మందికి ఉపాధి లభించనుంది. మరో పక్క కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ తో పాటు విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేయనున్నారు.

09/11/2025

Nara Lokesh

15/10/2025

The Late 90s Tech Icon is back and the world is talking ? Together with IT Minister , he’s redefining Andhra’s future — bold, digital, and unstoppable






సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో, ఐటీ మంత్రి నారా లోకేష్ ఏపీకి సాధించిన అతి పెద్ద పెట్టుబడి ప్రాజెక్టుకు ఎంవోయూ పూర్తి అయ...
15/10/2025

సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో, ఐటీ మంత్రి నారా లోకేష్ ఏపీకి సాధించిన అతి పెద్ద పెట్టుబడి ప్రాజెక్టుకు ఎంవోయూ పూర్తి అయ్యింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.





విశాఖలో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.1,33,000 కోట్లు)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర...
15/10/2025

విశాఖలో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.1,33,000 కోట్లు)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, మరియు కేంద్రమంత్రుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. దేశంలోనే 15 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐను సాధించడం ఇదే తొలిసారి.





Address

భవానిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం
Vijayawada
520012

Telephone

+918500282828

Website

Alerts

Be the first to know and let us send you an email when యేదుపాటి రామయ్య యూత్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share