05/02/2025
నెల్లూరు సిటీ
47వ డివిజన్
రాష్ట్ర మంత్రివర్యులు గౌ||డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ,
టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు మరియు డివిజన్ ఇంచార్జ్ / కంటెస్టెంట్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో
ఉయ్యాల కాలువ
కుక్కలగుంట , సిటీ స్కూల్ ప్రాంతం
చుట్టుపక్కల , గణేష్ స్ట్రీట్ తదితర ప్రాంతాలలో శానిటేషన్ ను మెరుగుపరిచేందుకు
శానిటేషన్ పనులను అధికారి గారితో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో *డివిజన్ ప్రధాన కార్యదర్శి కల్వకుంట భాస్కర్, 64 బిఎల్ఎ కంచి కృష్ణ , 62 బూత్ కన్వీనర్ వీరమల్లు చంద్ర , 50 బూత్ బిఎల్ఎ లోకేష్ , యూత్ టీం కంచి కిరణ్, పసుపులేటి పెంచలయ్య , 52వ బూత్ బి ఎల్ ఏ నవీన్, యూత్ టీం నాగ వినయ్ , 55వ బూత్ ముని శేఖర్ , 54వ బూత్ బీఎల్ఏ మహ భాష , కార్తీక్* తదితరులు పాల్గొన్నారు
డివిజన్లో కొన్ని ప్రాంతాలలో అద్వానంగా ఉన్న శానిటేషన్ మెరుగుపరచాలిని శానిటేషన్ సెక్రెటరీ మోసెస్ గారితో శానిటేషన్ ను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకొనేల చర్చించడం జరిగింది
ఉయ్యాలకాలువ ప్రాంతంలో
డ్రైనేజీ లోని సిల్డ్ ను సిబ్బంది చేత
తొలగించడం జరిగింది.
డివిజన్ లో శానిటేషన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే నారాయణరావుపేట ,కుక్కలగుంట రాజేంద్రనగర్ , ఉయ్యాల కాలవ తదితర ప్రాంతాలలో గడపగడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది..
అర్హులైన వారికందరికీ పెన్షన్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పేద ప్రజలకు అందరికీ న్యాయం జరిగేలా సుపరిపాలన అందించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారని .. రెండు సంవత్సరాల లోపల భూగర్భ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేస్తారని.. దోమల బెడద పూర్తిగా తగ్గిపోతుందని అనేక ప్రాణాంతక రోగాల నుంచి సురక్షితమైన, స్మార్ట్ సిటీ దిశగా నారాయణ సార్ పెట్టించే విధంగా పనిచేస్తున్నారని.... అందరూ కొంచెం ఓపిక పట్టాలని సూచించారు..
సూపర్ సిక్స్ హామీలని కచ్చితంగా అమలు చేస్తారని వారికి వివరించడం జరిగింది
అడుగడుగునా ప్రజలు ఆప్యాయంగా పలకరించడం జరిగింది ... ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినారు.