17/10/2017
ఈ రోజు (17/10/2017)తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వరావు గారిని ఆయన స్వగృహం లో కలసి. నాగార్జున సాగర్ కుడికాలువ త్రిపురాంతకం మండలం నుండి కురిచేడు మండలం వరకు 26 kms మేర పెండింగ్ లో ఉన్న సిమెంట్ లైనింగ్ పనులని పూర్తి చేసి. వెలుగొండ ప్రాజెక్టు కింద ఉన్న (T 5) తెగలేరు కాలువని. దోర్నాల మండలం నుండి పుల్లలచెరువు మండలం వరకు పొడుగించవలసింది గా కోరాడము జరిగినది ✌️✌️