10/10/2022
పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని గౌరవ పెందుర్తి శాసన సభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుపాడ నాగమణి అంజి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవన్ జయరాం, విశాఖ జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, మండల co-option ఎంపీటీసి నక్క కనకరాజు,గౌరవ ఎంపీటీసిలు, గౌరవ సర్పంచుల్లు మరియు వార్డు ఇంచార్జిలు పాల్గొన్నారు.
ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగ యువత భారీగా తరలి వచ్చారు.!!!