12/04/2026
మహిళా శక్తి మై వాయిస్ సంఘం ఆధ్వర్యంలో #మీ_సమస్య_మా_పరిష్కారం కార్యక్రమం ను మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట్ మండలం తుర్కాపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది...
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల సమస్యల పై వినతులు తిసుకొని ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకం కోసం 220 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది...
#ప్రధాన_మంత్రి_సురక్ష_భీమా_యోజన(PMSBY) పథకంను #మేడ్చల్_నియోజకవర్గంలోని ప్రజలందరికి #ఉచితంగా అందిస్తున్న మహిళా శక్తి మై వాయిస్ సంఘం...
ఈ కార్యక్రమంలో శ్రీ రమేష్ అంబటి గారు మహిళా శక్తి ట్రెజరర్, గ్రామ పెద్దలు : శ్రీ ఎల్.తిరుపతి రెడ్డి, శ్రీ బవనాసి శ్రీనివాస్, శ్రీ ఎన్. అశోక్ కుమార్, శ్రీ బి.వినోద్ కుమార్, శ్రీ డి.భీమా నాయక్, శ్రీమతి బి.మంజులా యాదవ్, శ్రీశైలం యాదవ్, శ్రీ కీసరి నర్సింగరావు, శ్రీ యు.సంతోష్, శ్రీ డి.యాదగిరి, శ్రీ కొమరయ్య యాదవ్, శ్రీ కె.నర్సింగ్ గార్లు పాల్గొన్నారు...
12.04.2026
🙏మీ...
#ఎన్_హైమారెడ్డి,
వ్యవస్థాపక అధ్యక్షురాలు, మహిళా శక్తి మై వాయిస్ సంఘం
Bharatiya Janata Party (BJP)
BJP Telangana