23/11/2025
నర్సాపూర్ :-
నేడు నర్సాపూర్ పట్టణంలో సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గానికి చెందిన మండలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కుల పంపిణీ మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో కలిసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సపూర్ నియోజకవర్గం సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు..
నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు..
నియోజకవర్గ కి సంబంధించిన అభివృద్ధి పనుల పైన ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ...
Sunitha Laxma Reddy