CBN Visionary Leader

CBN Visionary Leader Telugu Desam Party Soldier

అమరావతి 19 మార్చి 2023 :వైసీపీ గాలికి వచ్చిన పార్టీ..గాలికే కొట్టుకుపోతుంది.."టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు...
19/03/2023

అమరావతి 19 మార్చి 2023 :

వైసీపీ గాలికి వచ్చిన పార్టీ..గాలికే కొట్టుకుపోతుంది..

"టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు.."

☛అమరావతి: టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.

☛ 3 స్థానాల్లో టీడీపీ(TDP) అఖండ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు ధన్యవాదాలు. ఇది ప్రజల విజయం. ప్రజా తీర్పును తిరుగుబాటుగా చూడాలి.

☛రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారు. బాధ్యతతో వచ్చి ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. జగన్‌ బాధ్యత లేని వ్యక్తి.. మోసాలు చేయడంలో దిట్ట. జగన్‌ ఎన్నికల్లో మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. తెలుగుదేశానిది జనబలం.. వైసీపీది ధనబలం.

☛ జగన్ చేసిన అరాచకం, విధ్వంసం, రాష్ట్రానికి చేసిన ద్రోహమే అతనిని ఓడిస్తాయి. జగన్ అక్రమ మార్గంలో పాలన సాగించాడు. 40 ఏళ్లు చూడని అక్రమాలు ఈ నాలుగేళ్లలో చూశాను. ఓటర్ జాబితా మొదలు, ఓటు వేసే వరకు అంతా అక్రమమే.

☛ జగన్ లాంటి దారుణమైన వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు. జగన్ ఒక అహంకారి, ఒక సైకో. ఇక పులివెందులలో తిరుగుబాటు మొదలైంది. తాను మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి జగన్ వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ పబ్లిక్.

☛ జగన్ అరాచకాలు కొనసాగాలా? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. చెడుకు ఎప్పటికైనా ఓటమి ఖాయం. వైసీపీ గాలికి వచ్చిన పార్టీ..గాలికే కొట్టుకుపోతుంది.

☛ప్రజలను నిత్యం మోసం చేసినా పట్టించుకోరని జగన్ ధీమా. మేం ప్రజాస్వామ్యాన్ని నమ్మితే జగన్ అరాచకాలను నమ్మారని’’ చంద్రబాబు అన్నారు.

☛ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు, పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ నిమ్మల రామానాయుడు గారు మరియు శ్రీ వర్లరామయ్య గారు తదితరులు పాల్గొన్నారు...

అక్రమార్కులు సృష్టించిన చీకట్ల నుండి ప్రజలను వెలుగు వైపు నడిపించే ప్రజానాయకుడు....తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతున్న...
14/03/2023

అక్రమార్కులు సృష్టించిన చీకట్ల నుండి ప్రజలను వెలుగు వైపు నడిపించే ప్రజానాయకుడు....

తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర....

పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు......


14/03/2023

పిచ్చోడి చేతిలో రాయి ప్రమాదకరం అంటారు. అలాంటిది ఆ పిచ్చోడు కాస్తా సైకో అయితే... ఆ రాయి కాస్తా అధికారం అయితే !? ఏమవుతుంది అంటారా? వీడియో చూడండి.


లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన కురుబ సామాజికవర్గీయులు (11-3-2023):• తంబళ్లపల్లి నియోజకవర్గం నందిరెడ్డివారిపల్లి విశ...
11/03/2023

లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన కురుబ సామాజికవర్గీయులు (11-3-2023):
• తంబళ్లపల్లి నియోజకవర్గం నందిరెడ్డివారిపల్లి విశ్వం కాలేజి వద్ద లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించిన కురుబ సామాజికవర్గీయులు.
• రాయలసీమ జిల్లాల్లో కురుబలు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు.
• ప్రకృతివైపరీత్యాల వల్ల ప్రమాదవశాత్తు గొర్రెల కాపర్లు, గొర్రెలు మరణిస్తే ఎటువంటి సాయం అందడం లేదు. గొర్రెల కాపరులు, గొర్రెలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి.
• అధునాతన పద్ధతుల్లో గొర్రెల పెంపకానికి అవసరమైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.
• గొర్రెలు మేపుకోవడానికి బీడు భూములు కేటాయించాలి.
• కురుబలకు ప్రత్యేక పూజావిధానం, దేవాలయాలు ఉన్నాయి.
• ఈ దేవాలయాలను అభివృద్ధి చేసి నిత్యపూజ, కైంకర్యాలు చేసే అర్చకులకు గౌరవవేతనం కల్పించాలి.
• గొరవయ్యలు, ఉన్ని కమ్మిళ్లనేత వారికి పెన్షన్లు మంజూరు చేయాలి.
• కురుబ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి వ్యవసాయం, విద్య, విదేశీవిద్య, వ్యాపారాలు, కుటీర పరిశ్రమలస్థాపనకు ఆర్థిక సాయం అందించాలి.
• కురుబ కులంలో సంచారజాతి అయిన కురువలకు (మాదాసు, మాదారి) ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి.
• కురుబ కుల ఆరాధ్యదైవమైన కనకదాసు విగ్రహాలు, భవనాలను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటుచేయాలి.
• కనకదాసు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ....*
• కురుబల కోసం తొలుత కురుబ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషి చేసింది టిడిపి మాత్రమే.
• కురుబ సామాజికవర్గానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి, బికె పార్థసారధి, బత్తిన వెంకటరాముడుకి ఎమ్మెల్యేగా, ఎంపిగా, జడ్ పి చైర్మన్ గా అవకాశం కల్పించాం.
• రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక గొర్రెల మేపుకోవడానికి బీడు భూములు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తాం.
• కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం.
• కురుబ భవనాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం.
• రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రన్నను సిఎం చేసేందుకు సహకారం అందించండి.

యువగళం -- జనవాణి
02/03/2023

యువగళం -- జనవాణి


400కి.మీ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేష్ అన్న..
01/03/2023

400కి.మీ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేష్ అన్న..



17/02/2023

దళితులంటే టిడిపికి గౌరవం


15/02/2023

ఆర్టీసి బస్సు లో లోకేష్!

సత్యవేడు నియోజకవర్గం... పిచ్చాటూరు లో ఆర్టీసి బస్సు ఎక్కిన నారా లోకేష్...

టిడిపి ప్రభుత్వం లో ఆర్టీసి ఛార్జీలు... వైసిపి పాలనలో ఆర్టీసి ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్న లోకేష్...

ఛార్జీలు పెంచి విపరీతంగా భారం పెంచారని లోకేష్ కి చెప్పిన ప్రయాణికులు....



02/02/2023

ప్రచార వాహనాలను సిజ్ చేయటంతో పోలీసులను ప్రశ్నించిన లోకేష్. ఏ రాజ్యాంగం, ఏ చట్టం ప్రకారం సిజ్ చేసారని లోకేష్ ప్రశ్నించటంతో నోరు మెదపని పోలీసులు


01/02/2023

పసుపు జెండాని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు


శవరాజకీయాలు చేసే వైసీపీ ఫేక్ ప్రచారం ఇది. కందుకూరు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టీడీపీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని వైస...
19/01/2023

శవరాజకీయాలు చేసే వైసీపీ ఫేక్ ప్రచారం ఇది. కందుకూరు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టీడీపీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని వైసీపీ విష ప్రచారం చేస్తోంది. వాస్తవానికి జరిగింది ఏంటంటే మృతుల కుటుంబాలకు కుటుంబానికి 1 లక్ష చొప్పున 8 కుటుంబాలకు 8 చెక్కులు ఇచ్చింది
కంచర్ల శ్రీకాంత్

డిసెంబర్ 29, 2022న ఇచ్చిన 8 చెక్కుల్లో రెండింటిని జనవరి 2, 2023న బ్యాంకులో జమ చేయడానికి వెళ్తే... చెక్కుల ఆన్ లైన్ పేమెంట్ కోసం జాయింట్ సంతకం కావాలని బ్యాంకు వాళ్ళు అడిగారు. దీంతో పాత చెక్కుల స్థానంలో జాయింట్ సంతకం ఉన్న 8 చెక్కులను జనవరి 4వ తేదీకల్లా ఇవ్వడం జరిగింది.

జనవరి 12న బాధితులు 8 చెక్కులను బ్యాంకులో ఇవ్వడం అవి క్లియర్ కావడం కూడా జరిగిపోయింది. ఇది తెలియని వైసీపీ బులుగు బ్యాచ్ మాత్రం తమ విషప్రచారాన్ని కొనసాగిస్తోంది.

పొరుగు రాష్ట్రాల ఐటీ మంత్రులంతా తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం దావోస్ లో కష్టపడుతుంటే... ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మాత్...
17/01/2023

పొరుగు రాష్ట్రాల ఐటీ మంత్రులంతా తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం దావోస్ లో కష్టపడుతుంటే... ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మాత్రం జగన్ రెడ్డి మూతి నాకుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతకు పనికొచ్చే పని చేయండి సార్. లేదంటే తిన్నది అరగదు.


Address

Eluru
Eluru

Telephone

+918106713712

Website

Alerts

Be the first to know and let us send you an email when CBN Visionary Leader posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share