chittoor sdpi official

chittoor sdpi official Chittoor sdpi official

02/10/2025

270 journalists have been killed in Gaza, more than were killed in World War II and every war since combined. This is not collateral damage. It is a deliberate war on truth and humanity. The world must demand justice.

21/06/2025
ఎస్ డి పి ఐ ఆవిర్భవ దినోత్సవం 17వ పతాక ఆవిష్కరణ   చిత్తూరు జిల్లా : 21-06-2025 ఈరోజు స్థానిక  దర్గా సర్కిల్ నందు*SDPI సో...
21/06/2025

ఎస్ డి పి ఐ ఆవిర్భవ దినోత్సవం 17వ పతాక ఆవిష్కరణ

చిత్తూరు జిల్లా : 21-06-2025
ఈరోజు స్థానిక దర్గా సర్కిల్ నందు*SDPI సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా* 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దర్గా సర్కిల్ వద్ద గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Sdpi స్టేట్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గని గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఎస్ డి పి ఐ గత 16 సంవత్సరాలుగా పార్టీ గళం లేని వారికి గళం కావాలన్న ఆశయంతో స్థాపించబడింది ఆకిలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ అనే నినాదంతో అన్ని వర్గాలకు ఆకలి భయాలను దూరం చేసే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా వాళ్ల యొక్క ఆశయ సాధనలకు నిరంతరం కృషి చేస్తూ 16 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిందని తెలిపారు నేడు 17వ ఆవిర్భవ దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని కార్యకర్తలకు హితవు చేశారు. అనంతరం అన్నదనం కార్యక్రమం చేయడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆసిఫ్ వైస్ ప్రెసిడెంట్ కరీం జనరల్ సెక్రెటరీ తౌఫిక్ మరియు కార్యకర్తలు అబ్దుల్లా, నూరుద్దీన్, షబ్బీర్, సుహెల్, అబ్దుల్ గఫార్, ఆరిఫ్, బీఎస్పీ నాయకులు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ప్రెస్ నోట్ ********** యస్ డి పి ఐ పార్టీ   కార్యకర్తల సమావేశం*************చిత్తూరు జిల్లా:18/05/2025స్థానిక చిత్తూరు ని...
18/05/2025

ప్రెస్ నోట్
**********
యస్ డి పి ఐ పార్టీ కార్యకర్తల సమావేశం
*************
చిత్తూరు జిల్లా:18/05/2025
స్థానిక చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యస్ డి పి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాంద్ భాషా మరియు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గని పాల్గొన్నారు. అసెంబ్లీ అధ్యక్షులు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యస్ డి పి ఐ పార్టీ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యస్ డి పి ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా మద్దతు కార్యక్రమాలకు భయపడి నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం యస్ డి పి జాతీయ అధ్యక్షుడు MK ఫైజీ గారి ని ED తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం జరిగిందని అయినప్పటికీ యస్ డి పి ఐ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గని గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సెక్యులర్ భావాలు కలిగిన అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతున్న పార్టీ కేవలం యస్ డి పి ఐ అని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా అన్ని పార్టీకి బిజెపి బానిసగా ఉన్నాయని తెలియజేశారు. యస్ డి పి ఐ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు యస్ డి పి ఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Address

Chittoor
517001

Website

Alerts

Be the first to know and let us send you an email when chittoor sdpi official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share