16/10/2025
తెలుగు దురహంకార పార్టీ టీడీపీ. మహిళలపై సంస్కారహీనంగా మాట్లాడటం టీడీపీ నాయకులకు పరిపాటి అయింది. వైయస్ఆర్ నాయకురాలు, దళిత మహిళ కృపాలక్ష్మి పై ఎమ్మెల్యే థామస్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో మాట్లాడుతున్న టీడీపీ నాయకుల పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే థామస్ కృపాలక్ష్మి గారికి క్షమాపణలు చెప్పాలని వైయాస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
-వరుదు కల్యాణి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు