26/02/2024
26-2-2024 చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీ సచివాలయం-1,పంచాయతీ ఆఫీస్ నందు గడప గడపకు మన ప్రభుత్వo కార్యక్రమంలో లబ్ధిదారులతో నేరుగా కలిసి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి
కరణం వెంకటేష్ బాబు గారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు,అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి,బొడ్డు సుబ్బారావు,ఫ్రుద్వి ధనుంజయ, పన్నెం వరప్రసాద్ (1వ పెద్దశెట్టి), పృద్వి వెంకట సుబ్బారావు,నాసిక హనుమంతరావు,గుత్తి శ్రీనివాసరావు,సప్రం లవ్ కుమార్, లేళ్ల హేమంతరావు,మాచర్ల హేమంత్ కుమార్,అలక వరప్రసాద్, మాచర్ల రాజేశ్వరరావు,చల్లా జోగేశ్వరరావు,పన్నెం దుర్గామహేష్, ఎరిచర్ల సంతోష్,మంకెన అశోక్,లేళ్ల ప్రభాకర్,గుత్తి హరీష్,ఆసాది వెంకటేశ్వరరెడ్డి (బుల్లోడు)నాదెండ్ల కోటేశ్వరరావు,బిట్రా శ్రీనివాసరావు, ఎరుపిల్లి రమణ,బుర్ల మురళీకృష్ణ, పర్వతనేనీ శ్రీనివాసరావు, మేడిబోయిన రత్నారెడ్డి,గుంటూరు వెంకట సుబ్బారావు,దివి జయరాం, మండా గిరీష్,శీలం వెంకటేశ్వరమ్మ, అక్కల శ్రీనివాసరెడ్డి,మచ్చ సువార్త, పిట్టు నాగిరెడ్డి,తేళ్ల రాంబాబు,బక్కా అద్దంకి రెడ్డి,బక్కా శివప్రసాద్ రెడ్డి, కావూరి బాలకోటిరెడ్డి,మారుబోయిన ప్రేమ్ చంద్ రెడ్డి,చప్పిడి రామచంద్రారావు,అందే సుబ్బరాయుడు,సిహెచ్ రమణయ్య,బక్కా శ్రీనివాసరెడ్డి, చార్లెస్, ముచ్చు దేవేంద్ర,సచివాలయ కన్వీనర్లు,వాలంటీర్లు మరియు గృహసారధులు తదితరులు పాల్గొన్నారు.