14/05/2025
అనంతపురం జిల్లాని సస్యశామలం చేస్తున్న అపార భగీరధుడు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు!!💐
1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల పక్షాన ధైర్యంగా నిలిచిన యువకెరటం. PAC చైర్మన్గా వైసీపీ సర్కార్లో జరిగిన ఆర్థిక అవకతవకలను బహిర్గతం చేసిన ధీరుడు. 2024లో 5వ సారి అఖండ విజయం సాధించి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చాణక్యుడు. ఉరవకొండ ప్రజల ఋణం తీర్చేందుకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన భగీరధుడు. పదవుల కోసం కాదు…ప్రజల సేవ కోసం తన రాజకీయ జీవితం అంకితం చేసిన నిత్యకృషీవలుడు, ప్రజల మన్నన పొందిన ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.