02/04/2020
ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తారీఖున మన పీల లక్ష్మీ సౌజన్య గారు గౌరవనీయులు దాడి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి రేషన్ డిపో వద్దకు వెళ్లి ప్రజలందరికీ సరుకులు బాగా అందుతున్నాయా లేదా అని సమీక్ష చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో దానితోపాటు కరోనా బారిన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి అందరికీ సామాజిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో వివరించడం జరిగింది.