17/05/2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్” కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆదోని టిడిపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ Meenakshi Naidu konka అన్నగారి ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ Konka Umapathi Naidu అన్నగారు 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు బస్సులు మరియు భోజన వసతులను ఏర్పాటు చేశారు.*
*ఈ సందర్భంగా యువ నాయకులు శ్రీ Siddartha Naidu Konka గారు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు ఘనంగా జెండా ఊపి బస్సులను పంపించారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక సూచనలు చేస్తూ, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతి, విద్యా పురోగతి మరియు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ నాయకులు ఉమ్ము సలీం, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కె.యం.డి అల్తాఫ్ హుస్సేన్, కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు అప్సర్ భాష, అన్వర్ భాష, అరిఫ్, జాఫర్, ఇంతియాజ్, సదుల్లా, మమ్మద్, కాజా, వలి, చాంద్, షేక్ అమర్, పీరా, హుసేని, ఖలీద్, పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, టిడిపి కార్యకర్తలు మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Nara Chandrababu Naidu
Nara Lokesh
Telugu Desam Party (TDP)
Meenakshi Naidu konka
Bhupal Chowdary Konka
Siddartha Naidu Konka