27/04/2024
*మడకశిర కు హంద్రీనీవా ద్వారా నీరు ఇచ్చి తీరుతాం*
*అమరాపురంలో అది నూతన టెక్నాలజీ తో ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తాం*
*తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బికె,పార్థసారథి గారు*
మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండలం హోట్టేబెట్ట గ్రామపంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సూపర్ సెక్స్ అంశాలను ప్రజలకు తెలియజేస్తూ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్లమెంట్ అభ్యర్థి *బీకే పార్థసారథి గారు* మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటున అందించి, హంద్రీనీవా ద్వారా మడకశిర కు సాగునీరు తాగునీరు అందిస్తాం, వక్క ప్రాససింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అందుకే పార్లమెంట్ అభ్యర్థిగా నాకు, శాసనసభ అభ్యర్థి MS రాజు గారి కి రెండు ఓట్లు *సైకిల్ గుర్తుకు* వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి గారు,బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు